ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్ 14 నుంచి బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర

ABN, First Publish Date - 2022-02-28T23:42:44+05:30

ఏప్రిల్ 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏప్రిల్ 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు.పార్లమెంట్ సమావేశాలు ముగిశాక సంజయ్‌ ఈయాత్ర చేయనున్నారు. ఇప్పటికే 36 రోజులపాటు  మొదటి విడత పాదయాత్ర సాగింది.రెండో విడతలో 200 రోజులపాటు యాత్ర చేయాలని సంజయ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఐదు విడతలుగా బండి సంజయ్‌ పాదయాత్ర చేయనున్నారు.  కరోనా దృష్ట్యా  రెండో విడత యాత్ర ఆలస్యంగా ప్రారంభమవుతుందని బీజేపీ అధిష్ఠానం తెలిపింది. రెండో విడత యాత్రని మహబూబ్‌నగర్ నుంచి  ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 

Updated Date - 2022-02-28T23:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising