ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోంది: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-07-31T01:46:43+05:30

తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వరదల్లో ప్రజలు నష్టపోతే కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? అని ప్రశ్నించారు. చికోటి చీకటి కోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులున్నారని ఆరోపించారు. చికోటి వెనుక ఉన్న చీకటి మిత్రులు ఎవరో తేలాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చికోటి వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరపాలన్నారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఈ హవాలా జరుగుతోందా? అని ప్రశ్నించారు. బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay)కి తెలంగాణలో పాదయాత్ర చేసే హక్కు లేదని చెప్పారు. మునుగోడు కాంగ్రెస్ కంచుకోట అని తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy)తో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-07-31T01:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising