ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2022-04-16T20:27:14+05:30

రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఏ సాగునీటి ప్రాజెక్టూ పూర్తికాలేదని బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండిసంజయ్ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్ నగర్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఏ సాగునీటి ప్రాజెక్టూ పూర్తికాలేదని బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండిసంజయ్ ఆరోపించారు. రాయల సీమ ఎత్తిపోతలను ఆపడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఆయన అన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై చర్చించేందుకు పాలమూరుకు రావాలని కోరుతూ బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. క`ష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి సరైన వాటా దక్కలేదని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడంలో పూర్తిగా విఫలమయ్యారని లేఖలో పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై చర్చించడానికి టీఆర్ఎస్ సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-16T20:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising