ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూములపై గిరిజనులకు హక్కులు ఇవ్వాలి:Bandi sanjay letter

ABN, First Publish Date - 2022-05-29T20:49:41+05:30

గిరిజనులకు పోడుభూములపై హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్(bandi sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్(kcr)కు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గిరిజనులకు పోడుభూములపై హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్(bandi sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్(kcr)కు లేఖ రాశారు.పోడుభూముల సమస్యలు పరిష్కరించకుండా హరితహారం నిర్వహించడం గిరిజనులను వంచించడమేనని బండి సంజయ్ విమర్శించారు.పోడుభూముల్లో హరితహారం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.హరితహారానికి బీజేపీ వ్యతిరేకం కాదని బండి సంజయ్ అన్నారు.ఇతర భూముల్లో హరితహారానికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.కేంద్ర అటవీ చట్టం ప్రకారం పోడుభూములపై గిరిజనులకు హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2022-05-29T20:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising