ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది: బండిసంజయ్

ABN, First Publish Date - 2022-01-25T02:45:35+05:30

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన  టీఆర్ఎస్ పార్టీ క్యాడర్‎ను కాపాడుకునేందుకే కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నాడని చెప్పారు. 317 జీవోపై ఇప్పటికైనా కేసీఆర్ పునరాలోచించాలని సూచించారు. 


‘‘స్పౌజ్ బదిలీలకు, మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్క జీవో కూడా ఇవ్వలేదు. ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేస్తాం. ముందస్తు ఎన్నికలకు పోతామని కేసీఆర్ చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చకుండానే ముందస్తు ఎన్నికలకు ఎలా వెళతారు.’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. 


Updated Date - 2022-01-25T02:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising