ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమకారులకు గేట్లు క్లోజ్.. ద్రోహులకు విందులు: బండి సంజయ్

ABN, First Publish Date - 2022-01-09T03:49:57+05:30

కమ్యూనిస్టులు సీఎం కేసీఆర్‌ను కలవడంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రగతి భవన్ గేట్లు క్లోజ్ చేసిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కమ్యూనిస్టులు సీఎం కేసీఆర్‌ను కలవడంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రగతి భవన్ గేట్లు బంద్ చేశారని, ఉద్యమ ద్రోహులకు విందులు ఇస్తున్నారని యన వ్యాఖ్యానించారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను, నాయకులనే కేసీఆర్ దగ్గర తీస్తున్నాడని విమర్శించారు. ఎంఐఎం, సిపిఎం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. ఎంఐఎం, సీపీఎం రెండు పార్టీలు తెలంగాణ రావడాన్ని బహిరంగంగా వ్యతిరేకించాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమ దృహులకే కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పదే పదే ప్రస్తావించడం వల్లనే కొంతమందికి కార్పొరేషన్ పదవులు ఇస్తున్నారని తెలిపారు. ఇదే కేసీఆర్ పాలన అని, ప్రజలకు అన్ని విషయాలు తెలుసని.. అందుకే బీజేపీ వైపు చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

Updated Date - 2022-01-09T03:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising