ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ నేతలకు ఢిల్లీ పిక్నిక్ స్పాట్ : బండి సంజయ్‌

ABN, First Publish Date - 2022-04-10T02:54:40+05:30

టీఆర్‌ఎస్‌ నేతలకు ఢిల్లీ పిక్నిక్ స్పాట్ అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: టీఆర్‌ఎస్‌ నేతలకు ఢిల్లీ పిక్నిక్ స్పాట్ అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టైమ్‌పాస్ కాకపోతే కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్తారని ఎద్దేవా చేశారు. ఏడేళ్ల నుంచి ధాన్యం కొన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు కొనట్లేదు? అని ప్రశ్నించారు. ధాన్యం కొంటావా.. గద్దె దిగుతావా కేసీఆర్ అని నిలదీశారు.‘‘నీ మంత్రులు కూడా హుజురాబాద్‌లో వరి వేయాలని చెప్పారు.. నీ ఫామ్‌హౌస్‌లో వేసిన వరి ఎక్కడ అమ్ముకుంటావ్’’ అని సంజయ్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-10T02:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising