ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా ప్రతినిధులపై దాడులకు ఎలా అనుమతి ఇస్తున్నారు?: బండి సంజయ్

ABN, First Publish Date - 2022-01-27T17:44:30+05:30

కార్యకర్తలను పరామర్శించటానికి పోలీసుల అనుమతి అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కార్యకర్తలను పరామర్శించటానికి పోలీసుల అనుమతి అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులపై దాడులకు పోలీసులు ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల్లో భరోసా నింపేందుకే నిజామాబాద్ వెళ్తున్నామన్నారు. టీఆర్ఎస్ కుట్రలో భాగంగానే ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగిందన్నారు. దాడితో తమకు సంబంధం లేదని రైతుల సమన్వయ సమితి ప్రకటించిందని బండి సంజయ్ పేర్కొన్నారు.


Updated Date - 2022-01-27T17:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising