ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay : హీరాబెన్ మరణవార్త తీవ్రంగా బాధించింది

ABN, First Publish Date - 2022-12-30T10:40:31+05:30

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Bandi Sanjay : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శ్రీమతి హీరాబెన్ ఒక స్పూర్తి ప్రదాత అని ఆయన కొనియాడారు. మోదీ ఎంత బిజీగా ఉన్నా కూడా తల్లి కోసం సమయం కేటాయించి యోగక్షేమాలు చూసుకున్నారన్నారు. క్రమశిక్షణ, సమాజ హితం నేర్పి ఈ దేశానికి గొప్ప వ్యక్తిని, ధర్మ రక్షణ కోసం, దేశం కోసం అందించిన మహనీయ మాతృమూర్తి అని బండి సంజయ్ కొనియాడారు. హీరాబెన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-30T10:40:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising