ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలకు బెయిల్ మంజూరు

ABN, First Publish Date - 2022-02-02T01:39:16+05:30

సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలకు కోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో 8 మందికి  నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిరంజన్‌కుమార్, శాశ్వత జైన్, యగ్యానంద్, సుమంత్‌రెడ్డి, భార్గవ్, వెంకట్ చలసాని, సాగర్, శ్రీకాంత్‌లకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నిందితులను పోలీస్ కస్టడీకి హైకోర్టు నిరాకరించింది. నిందితులపై సెక్షన్ 27 బెయిలబుల్ కావటంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Updated Date - 2022-02-02T01:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising