ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉధృతి.. 36 ఏళ్ల తర్వాత...

ABN, First Publish Date - 2022-07-15T04:29:11+05:30

గోదావరి ఉధృతి దగ్గర గంట గంటకూ పెరుగుతోంది. భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో గోదావరి నీటిమట్టం 63.20 అడుగులకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం: గోదావరి ఉధృతి దగ్గర గంట గంటకూ పెరుగుతోంది. భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో గోదావరి నీటిమట్టం 63.20 అడుగులకు చేరింది. శుక్రవారం గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భద్రాచలం దగ్గర గోదావరి వంతెనపై రాకపోకలు బంద్ అయ్యాయి. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఈ వంతెనపై రాకపోకలను నిలిపిశారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీకి పూర్తిగా రాకపోకలు నిలిచాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు .. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య 144 సెక్షన్ విధించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. 


Updated Date - 2022-07-15T04:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising