ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్ జిల్లాలో దారుణం

ABN, First Publish Date - 2022-04-29T00:27:43+05:30

జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. తనకు నచ్చడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలోని వర్ని మండలంలో రాజ్‌పేట్ తండాలో దారుణ సంఘటన జరిగింది. తనకు నచ్చడం లేదని మూడు నెలల గర్భిణి అయిన తన భార్య కల్యాణి ( 24 ) నోట్లో యాసిడ్ పోసి భర్త తరుణ్ దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు మామ సక్రియా, మరిది ప్రవీణ్‌లు సహకరించారు. అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు నచ్చలేదన్న సాకుతో ఈ అఘాయిత్యానికి భర్త పాల్పడ్డాడు. మహిళను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

Updated Date - 2022-04-29T00:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising