ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత

ABN, First Publish Date - 2022-01-24T03:47:47+05:30

ప్రముఖ జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండె పోటుతో మరణించారు. ఆదివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండె పోటుతో మరణించారు.  ఆదివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5:30 గంటలకు మలక్‌పేట్ హిందూ స్మశాన వాటికలో రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు జరగనున్నాయి. ములుగు సిద్ధాంతిగా రామలింగేశ్వర సిద్ధాంతి పేరొందారు. 30 ఏళ్లుగా జ్యోతిష సేవలందించడంతో పాటు పలు టీవీల్లో రాశిఫలాలు చెప్పేవారు. గుంటూరు ఆయన స్వస్థలం.  హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 

Updated Date - 2022-01-24T03:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising