ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారు: పరిటాల Sunitha

ABN, First Publish Date - 2022-05-28T17:15:18+05:30

‘‘మహనీయుడు ఎన్టీఆర్...మాకు రాజకీయ భిక్ష పెట్టారు’’ అని ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ‘‘మహనీయుడు ఎన్టీఆర్...మాకు రాజకీయ భిక్ష పెట్టారు’’ అని ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత(Paritala sunitha) అన్నారు. ఎన్టీఆర్(NTR) శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద సునీత నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ....  సొంత కొడుకులతో సమానంగా ఎన్టీఆర్ పరిటాల రవిని చూసుకున్నారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల ఆశజ్యోతి ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని పరిటాల సునీత పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-28T17:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising