ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు... విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

ABN, First Publish Date - 2022-09-19T23:12:45+05:30

తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు... విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కి, ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కి పెంచాలని పిటిషన్‌ దాఖలైంది. విభజన చట్టం రూల్స్‌ అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌ వేశారు. పర్యావరణ నిపుణులు ప్రొ. పురుషోత్తంరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, ఈసీ, ఏపీ, తెలంగాణను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

Updated Date - 2022-09-19T23:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising