ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ తరలింపు చర్చ జరగలేదు’

ABN, First Publish Date - 2022-11-16T20:01:16+05:30

పోలవరం అథారిటీ భేటీలో తెలంగాణ తరపున ముంపు సర్వే చేయమని కోరినట్లు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పోలవరం అథారిటీ భేటీలో తెలంగాణ తరపున ముంపు సర్వే చేయమని కోరినట్లు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సర్వే జరుగుతుందని అథారిటీ చెప్పిందన్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌పై స్టడీని సీడబ్ల్యూసీ చేస్తుందని ఆయన చెప్పారు. ఏపీ సెక్రటరీ కూడా సర్వేకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ తరలింపు చర్చ జరగలేదని ఈఎన్సీ మురళీధర్‌ తెలిపారు.

Updated Date - 2022-11-16T20:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising