ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అప్పుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి’

ABN, First Publish Date - 2022-07-02T19:54:08+05:30

‘అప్పుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కోవిడ్ అనంతరం జీఎస్టీ రాబడులు గణనీయంగా పెరిగాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. ప్రధాని మోదీ పారిశ్రామిక అభివృద్ధిపై ఫోకస్ పెట్టాట్టారని చెప్పారు. దేశ యువత కోసం ప్రధాని నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. పార్లమెంట్‌లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. రెండున్నర లక్షల కోట్ల అప్పుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-02T19:54:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising