ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితబంధు అని మరో మోసం.. రూ. 51 లక్షలు కేసీఆర్ బాకీ: షర్మిల

ABN, First Publish Date - 2022-04-15T19:41:12+05:30

దళితబంధు అని మరో మోసం.. రూ. 51 లక్షలు కేసీఆర్ బాకీ: షర్మిల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో షర్మిల రైతుగోస దీక్ష చేస్తున్నారు. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల ఆరోపించారు. ఎన్నిసార్లు దళితులను మోసం చేస్తావు కేసీఆర్ అని షర్మిల ప్రశ్నించారు. దళితబంధు అని మరో మోసమని, భూమి కాదని 10 లక్షలు ఇస్తామని మరో మోసమని షర్మిల విమర్శించారు. భూమి ఇస్తే కనీసం 30 లక్షలు వచ్చేవని, 20 లక్షలు పంట విలువ.. మొత్తం 51 లక్షలు కేసీఆర్ బాకీ పడ్డారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-15T19:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising