ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారు ఒక తట్ట మట్టి కూడా పోయలేదు: ajay kumar

ABN, First Publish Date - 2022-05-24T21:27:53+05:30

వారు ఒక తట్ట మట్టి కూడా పోయలేదు: ajay kumar

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కొందరు వలస పక్షులు వస్తున్నాయని ఆరోపణలు చేసి పోతున్నారని మంత్రి అజయ్ కుమార్ అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధికి ఒక తట్టా మట్టి కూడా పోయాలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ స్కామ్‌లు చేసిందన్నారు. ఏ రాష్టం ఐతే తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అన్ని అన్నారో, ఆ రాష్టంలో ఇప్పుడు కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతుందన్నారు. దావోస్‌లో ఒక్క రోజునే మంత్రి కేటీఆర్ వేయి కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పారు. అదే పక్క రాష్టంలో ఎవరు పెట్టుబడులు పెట్టటం లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు. 

Updated Date - 2022-05-24T21:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising