ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri Swarna తాపడానికి రూ. 50 లక్షల విరాళం

ABN, First Publish Date - 2022-01-18T16:28:38+05:30

యాదాద్రి లక్ష్మీనరసింహ్మస్వామి విమాన గోపురానికి 125 కిలోల బంగారు తాపడం కోసం కార్వాన్‌ నియోజకవర్గం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/మెహిదీపట్నం: యాదాద్రి లక్ష్మీనరసింహ్మస్వామి విమాన గోపురానికి 125 కిలోల బంగారు తాపడం కోసం కార్వాన్‌ నియోజకవర్గం బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారి శ్రీనివాస్‌ బ్రదర్స్‌ సోమవారం యాదాద్రి ఆలయ ఈవో గీతను కలిసి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం లక్ష్మీనరసింహ్మస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బండారి శ్రీనివాస్‌ దంపతులు, సత్యనారాయణ, కృష్ణ, నరసింహ, వెంకటేష్‌, నాగరాజ్‌, ధనరాజ్‌, గణేష్‌ సాయి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T16:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising