ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెర్సాపేన్‌కు నాగ్‌భీడ్‌ మేస్రం వంశీయుల పూజలు

ABN, First Publish Date - 2022-05-16T04:18:30+05:30

మండలంలోని ఉషేగాం దేవు గూడలో నాగ్‌భీడ్‌ మేస్రం వంశీయులు ఆదివారం ఘనం గా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేస్రం నాగ్‌భీడ్‌ వంశీయులు నైవేధ్యంతో పెర్సాపేన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఈ వంశంలో నూతనంగా ఇంట్లో అడగు పెట్టిన కోడళ్లకు పేర్సాపేన్‌ వద్ద పరిచయం చేసి బేటింగ్‌ చేశారు.

బేటింగ్‌లో మేస్రం వంశ కొత్త కోడళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనూరు, మే 15: మండలంలోని ఉషేగాం దేవు గూడలో నాగ్‌భీడ్‌ మేస్రం వంశీయులు ఆదివారం ఘనం గా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేస్రం నాగ్‌భీడ్‌ వంశీయులు నైవేధ్యంతో పెర్సాపేన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఈ వంశంలో నూతనంగా ఇంట్లో అడగు పెట్టిన కోడళ్లకు పేర్సాపేన్‌ వద్ద పరిచయం చేసి బేటింగ్‌ చేశారు. ఈ సందర్భంగా 97మంది మేస్రం వంశం కోడళ్లు బేటింగ్‌లో పాల్గొని పెర్సా పేన్‌కు నైవేధ్యం సమర్పించారు. కార్యక్రమంలో ఉట్నూరు ఐటీడీఏ జీసీడీవో ఛాయ లక్ష్మీకాంత్‌, రెవెన్యూ అధికారి రేఖ ప్రహ్లాద్‌, గ్రామ పటేల్‌ మేస్రాం నాగోరావ్‌, కటోడా నాగు, సర్పంచులు సార్జా బాయి శంకర్‌, ఆత్రం జాలీశావ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T04:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising