ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమావేశానికి హాజరు కాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

ABN, First Publish Date - 2022-03-06T03:54:32+05:30

మూడునెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదుచేస్తామని ఎంపీపీ రోజారమణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీపీ రోజారమణి అధ్యక్ష తన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.

మాట్లాడుతున్న ఎంపీపీ రోజారమణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజ్జూరు, మార్చి 5: మూడునెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదుచేస్తామని ఎంపీపీ రోజారమణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీపీ రోజారమణి అధ్యక్ష తన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రతి సారి సమావేశానికి అధికారులు గైర్హాజరవుతు న్నారని ఇలా చేస్తే ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకునేది అని ప్రశ్నించారు. సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు జారీచేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోమారు అధికారులు గైర్హాజరైతే ఉపేక్షించేది లేదన్నారు. అనం తరం సమావేశంలో కొనసాగింది. ఈసందర్భంగా ప్రజాప్రతినిధులు సమస్యలు వివరించగా అధికారులు సమధానాలిచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ పుష్పలత, ఎంపీడీవో మాధవి, జడ్పీ సూపరింటెండెంట్‌ తోటాజీ, ఎంపీవోరమేష్‌రెడ్డి, ఏవో రాజులనాయుడు, మిషన్‌ భగీరథ డీఈ సిద్ధికి, ఏఈలు అభిలాష్‌, మక్బుల్‌ హుస్సేన్‌, పృధ్వీ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T03:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising