ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాపారులకు న్యాయం చేస్తాం

ABN, First Publish Date - 2022-10-12T03:29:14+05:30

మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారి పక్కన దశాబ్దాలుగా చిరు వ్యాపారం చేసుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు.

ఎంపీ సోయబాపురావుకు తమ గోడును వెల్లబోసుకుంటున్న చిరు వ్యాపారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎంపీ సోయం బాపురావు 

రెబ్బెన, అక్టోబరు 11: మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారి పక్కన దశాబ్దాలుగా చిరు వ్యాపారం చేసుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు.   మండల కేంద్రానికి చెందిన పలువురు వ్యాపారులు మంగళవారం బీజేపీ పార్లమెంటు కో కన్వీనర్‌ కిరణ్‌కుమార్‌, బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌కు వెళ్లి సోయం బాపురావుకు తమ వ్యాపార సముదాయాలు  కోల్పోకుండా చూడాలని వినతి పత్రం అందజేశారు. . ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యాపారులు శ్రీధర్‌, సంతోష్‌, మాణిక్యారావు, సురేష్‌, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-12T03:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising