ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వజ్రోత్సవ కవి సమ్మేళనం

ABN, First Publish Date - 2022-08-22T04:06:35+05:30

భారత స్వాతంత్య్ర వజ్రోత్స వాల ను పురస్కరించుకొని సాహితీ స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో పట్టణం లోని రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం భవనంలో వజ్రోత్సవ కవి సమ్మేళ నాన్ని నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షుడు గోపగాని రవీందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్షెట్టిపేట రూరల్‌, ఆగస్టు  21: భారత స్వాతంత్య్ర వజ్రోత్స వాల ను పురస్కరించుకొని సాహితీ స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో పట్టణం లోని రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం భవనంలో వజ్రోత్సవ కవి సమ్మేళ నాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు గోపగాని రవిందర్‌ మాట్లాడుతూ కవులు దేశ భక్తి, సామాజిక దృక్పదంతో రచనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  సమ్మేళనంలో ప్రధాన కార్యదర్శి వేనంక చక్రవర్తి, నూటెంకి రవీంద్ర, అబ్దుల్‌ గఫార్‌, కొండు జనార్దన్‌, పురం సుదాన్ష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-22T04:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising