ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవ్వాలలో పక్షుల గణనపై అవగాహన

ABN, First Publish Date - 2022-10-07T04:55:43+05:30

కవ్వాల టైగర్‌ జోన్‌లో గురువారం పక్షుల గణనపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఎఫ్‌డీవో మాధవరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పక్షుల గుర్తింపు, వాటిని గణించే పద్ధతిపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

బర్డ్‌ వాచ్‌లో పక్షుల గణన చేస్తున్న అటవీ శాఖ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జన్నారం, అక్టోబరు 6: కవ్వాల టైగర్‌ జోన్‌లో  గురువారం పక్షుల గణనపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఎఫ్‌డీవో మాధవరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పక్షుల గుర్తింపు, వాటిని గణించే పద్ధతిపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఇందన్‌పల్లి రేంజ్‌లోని కల్పకుంట, మైసమ్మకుంట, జన్నారం రేంజ్‌లోని బైసన్‌కుంట వద్ద అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎఫ్‌ఆర్‌వో హఫీజొద్దీన్‌, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T04:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising