ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమర్జెన్సీపై పోరాడిన వారికి సన్మానం

ABN, First Publish Date - 2022-06-26T04:00:11+05:30

దేశ చరిత్రలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధిం చిన ఎమర్జెన్సీ దురదృష్టకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన జిల్లాకు చెందిన రేవెల్లి రాజలింగు, కందుల పెద్దన్న, దామెర రాజయ్య, మల్రాజు రఘునాధ్‌రావులను శనివారం బీజేపీ కార్యాలయంలో సన్మానించారు.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని సన్మానిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, జూన్‌ 25: దేశ చరిత్రలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధిం చిన ఎమర్జెన్సీ దురదృష్టకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన జిల్లాకు చెందిన రేవెల్లి రాజలింగు, కందుల పెద్దన్న, దామెర రాజయ్య, మల్రాజు రఘునాధ్‌రావులను శనివారం బీజేపీ కార్యాలయంలో సన్మానించారు. రఘునాధ్‌ మాట్లాడుతూ  ఇందిరాగాంధీ 1975 జూన్‌ 25న జాతీయ అత్యవసర పరిస్థితి విధించిందని తెలిపారు. ఎమర్జెన్సీ చీకటి దినమని పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని అక్రమంగా బంధించారన్నారు. నాయకులు మున్నారాజా, పురుషోత్తం, జైన్‌, బోయిని హరికృష్ణ, ప్రభాకర్‌, శ్రీదేవి, సతీష్‌, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T04:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising