ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోడేఘాట్‌ను సందర్శించి ట్రైనీ ఐఏఎస్‌లు

ABN, First Publish Date - 2022-10-01T03:26:21+05:30

కుమరంభీం పోరాటక్షేత్రాన్ని శుక్ర వారం ట్రైనీఐఏఎస్‌లు సందర్శిం చారు. ఈసందర్భంగా భీంవిగ్రహా నికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజి యంలో ఏర్పాటు చేసిన గిరిజన కళాఖండాలు, గుస్సాడీ నృత్యాల ప్రతిమలు ఆసక్తిగా తిలకించారు.

జోడేఘాట్‌ను సందర్శిస్తున్న ట్రైనీ ఐఏఎస్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెరమెరి, సెప్టెంబరు 30: కుమరంభీం పోరాటక్షేత్రాన్ని శుక్ర వారం ట్రైనీఐఏఎస్‌లు సందర్శిం చారు. ఈసందర్భంగా భీంవిగ్రహా నికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజి యంలో ఏర్పాటు చేసిన గిరిజన కళాఖండాలు, గుస్సాడీ నృత్యాల ప్రతిమలు ఆసక్తిగా తిలకించారు. అనంతరం గిరిజన ఆచార వ్యవహరాలు, సంస్కృతి, సంప్రదాయాలపై అధ్యయనం చేసి, ఆహార అలవాట్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

జైనూరు: మండలంలోని మార్లావాయి గ్రామాన్ని ట్రైనీఐఏఎస్‌లు శుక్రవారం సంద ర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ దంపతుల విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అలాగేపద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-10-01T03:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising