ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లులు స్వాహా చేశారని రుద్రాపూర్‌ గ్రామస్థుల ఆందోళన

ABN, First Publish Date - 2022-09-30T04:03:01+05:30

మండలం లోని రుద్రాపూర్‌లో సర్పంచ్‌ ఇంద్రపాల్‌ మరు గుదొడ్ల బిల్లులు వాడుకున్నారని ఆరోపిస్తూ గురువారం గ్రామస్థులు గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకుడు గుంతల కోసం కూడా జనాల దగ్గరనుంచి రూ.500 తీసుకున్నా రని ఆరోపించారు.

గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, సెప్టెంబరు 29: మండలం లోని రుద్రాపూర్‌లో సర్పంచ్‌ ఇంద్రపాల్‌ మరు గుదొడ్ల బిల్లులు వాడుకున్నారని ఆరోపిస్తూ గురువారం గ్రామస్థులు గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకుడు గుంతల కోసం కూడా జనాల దగ్గరనుంచి రూ.500 తీసుకున్నా రని ఆరోపించారు. ఈ విషయమై ఎంపీడీవో మహేందర్‌ను వివరణకోరగా సర్పంచ్‌ డబ్బులు వాడుకున్న విషయం నిజమేనని అయితే సొంతానికి వాడుకోలేదన్నారు. చిన్న గ్రామపంచాయతీ అయినం దున ట్రాక్టర్‌, ఈఎంఐ, జీపీ మెంటనెన్స్‌ కోసం వాడారని తెలిపారు. సర్పంచ్‌ ఇంద్రపాల్‌ త్వరలోనే లబ్ధిదారులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ఐతే ఉన్నతాధికారులు ఈఘటనపై విచారణ జరిపిచర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

Updated Date - 2022-09-30T04:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising