ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే వంతెన నిర్మించాలి

ABN, First Publish Date - 2022-01-20T03:58:08+05:30

మంచిర్యాల పట్టణంలోని హైటెక్‌సిట్‌-రాజీవ్‌నగర్‌ మధ్య రైల్వే ట్రాక్‌పై వంతెన నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ డిమాం డ్‌ చేశారు. బుధవారం మంచిర్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, జనవరి 19: మంచిర్యాల పట్టణంలోని హైటెక్‌సిట్‌-రాజీవ్‌నగర్‌ మధ్య   రైల్వే ట్రాక్‌పై వంతెన నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ డిమాం డ్‌ చేశారు. బుధవారం మంచిర్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. పట్టణంలోని లక్ష్మీటాకీస్‌ చౌరస్తా నుంచి చున్నంబట్టివాడ వరకు వంద ఫీట్ల రోడ్డు, రాజీవ్‌ నగర్‌ రైల్వే వంతెనను నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నా రని రూ.77 కోట్లతో రైల్వే వంతెనను ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్‌రావు, పురుషోత్తం, జైన్‌, శ్రీదేవి, లలిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T03:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising