ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : ఎంపీ సోయం

ABN, First Publish Date - 2022-01-23T05:44:15+05:30

ఆదివాసీ గిరిజనుల అభివృది కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సాధ్యమని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ సోయంబాపురావు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఇంద్రవెల్లి, జనవరి 22:
ఆదివాసీ గిరిజనుల అభివృది కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సాధ్యమని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ సోయంబాపురావు వెల్లడించారు. శనివారం మండలంలోని తుమ్మగూడ, హీరాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంతో ఆదివాసీ గిరిజనులకు మౌలిక వసతుల కల్పనకు ఆ  బృందం ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి, గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీఎంపీ రాథోడ్‌ రమేష్‌, జడ్పీటీసీ అర్క పుష్పలత, మేక్‌ ఇన్‌ ఇండియా ప్రతినిధులు సుధాకర్‌, శంకర్‌, వైస్‌ ఎంపీపీ పడ్వాల్‌ గోపాల్‌సింగ్‌, మండలాధ్యక్షుడు ఆరేల్లి రాజలింగు, ఎంపీటీసీ మడావి భీంరావ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising