ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద ప్రజలకు సేవ చేయడమే ధ్యేయం

ABN, First Publish Date - 2022-09-29T04:27:23+05:30

నియోజకవరంలోని పేద ప్రజలందరికీ సేవ చేయడమే ధ్యేయమని డీసీసీ అధ్యక్షురాలు, కొక్కిరాల రఘపతిరావు ట్రస్టు ప్రధాన కార్యదర్శి సురేఖ అన్నారు.

కన్నెపల్లిలో బతుకమ్మ చీరలను అందజేస్తున్న డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

దండేపల్లి, సెప్టెంబరు 28: నియోజకవరంలోని పేద ప్రజలందరికీ సేవ చేయడమే ధ్యేయమని డీసీసీ అధ్యక్షురాలు, కొక్కిరాల రఘపతిరావు  ట్రస్టు ప్రధాన కార్యదర్శి  సురేఖ అన్నారు. దండేపల్లి మండలంలో కన్నెపల్లి, గూడెం,నర్సాపూర్‌ గ్రామాల్లోని బుధవారం రఘపతిరావు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గడ్డం నాగరాణి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, శకుంతల, రజిత, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్‌, సర్పంచులు పుష్పలత, శంకరమ్మ, శంకరయ్య, నాయకులు నగేష్‌, తిరుపతి, సత్యనారాయణ, గురువయ్య, వేణు, శంకరయ్య. మహేష్‌, వెంకటేష్‌, మొగిళి, రాజయ్య,లక్ష్మణ్‌, మహిళలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T04:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising