ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ రజతోత్సవ వేడుకలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-28T05:36:46+05:30

ఖానాపూర్‌ పట్టణంలోని వీరాంజనేయశివసాయిసమాజ్‌ ఆలయ వార్షికోత్సవ వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి.

సాయి సప్తాహా పారాయణం ప్రారంభిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌, జనవరి 27 : ఖానాపూర్‌ పట్టణంలోని వీరాంజనేయశివసాయిసమాజ్‌ ఆలయ వార్షికోత్సవ వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సాయి సచ్చరిత్ర పారాయణం ప్రారంభించారు. ఆలయ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ యేడాది వార్షికోత్సవ వేడుకలకు షిరిడీ సాయి సంస్థాన్‌ నుండి సాయిబాబా స్వయం పాదుకలు ఖానాపూర్‌కు తీసుకురానున్నారు. ఈ పాదుకలు సాయిబాబా జీవించి ఉన్న సమయంలో వేసుకున్న పాదుకలు అయినందున ఆల యానికి వచ్చే భక్తుల దర్శానార్ధం సాయి స్వయం పాదుకలను ఫిబ్రవరి 2 నుంచి రెండు రోజుల పాటు ఆలయంలో అందుబాటులో ఉంచనున్నారు. ఆలయ రజతోత్సవ వేడకుల ముగింపు రోజున నిర్వహించే మహాఅన్నదానంలో లక్ష మంది భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయకమిటీ అధ్యక్షులు బక్కశెట్టి కిషోర్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-28T05:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising