ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-01-19T04:20:09+05:30

ఆసిఫాబాద్‌ పట్టణంలో మంగళవారం ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీనాయకులు ఆయన చిత్రప టానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

కాగజ్‌నగర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, జనవరి 18: ఆసిఫాబాద్‌ పట్టణంలో మంగళవారం ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీనాయకులు ఆయన చిత్రప టానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో నాయకులు ఆత్మారాం, తాజ్‌బాబా, సాయిరాం, దౌలత్‌కుమార్‌, శ్రీనివాస్‌, రవి, శంకర్‌, మహేష్‌, ప్రవీణ్‌, బాబు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌: పట్టణంలో  టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కన్వీనర్‌ గుళ్లపల్లి ఆనంద్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.  కార్యక్రమంలో నాయకులు ఆత్మరాం, సురేష్‌ కుమార్‌, యలమంచలి శ్రీనివాస్‌, గుళ్లపల్లి లావణ్య, సౌభగ్య లక్ష్మి, శంకర్‌, ఎల్‌.మఽధుకర్‌, సంతోష్‌, మాధవి, దౌలత్‌రావు, గులాబ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T04:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising