ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-10-04T05:07:23+05:30

శివాజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సోమవారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మికి ఆరె సంక్షేమసంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం, దాదారాం, వాను, బిక్కాజీ, శ్రీనివాస్‌, తిరుపతి, సత్యనారా యణ, మారుతి, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

జడ్పీ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆరె సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, అక్టోబరు 3: శివాజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సోమవారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మికి ఆరె సంక్షేమసంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం, దాదారాం, వాను, బిక్కాజీ, శ్రీనివాస్‌, తిరుపతి, సత్యనారా యణ, మారుతి, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు: ఛత్రపతి శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని సోమవారం ఆరె కులసంక్షేమ సంఘం నాయకులు తహసీల్దార్‌ జమీర్‌కు వినతిపత్రం అందజేశారు. వచ్చేనెల 15నశివాజీ జయంతి ఉన్నందున ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆసంఘం నాయకులు సత్తయ్య, విలాస్‌, తిరుపతి, సంతోష్‌, గణపతి, ఇస్తారి, విలాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-04T05:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising