ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకరిపై పీడీయాక్టు కేసు నమోదు

ABN, First Publish Date - 2022-01-24T04:05:40+05:30

భైంసా అల్లర్ల ఘటనలో ఒకరిపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించామని పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. భైంసా అల్లర్లు, నిజామాబాద్‌ జిల్లా జానకంపేట వద్ద దళిత యువకుడిపై దాడి చేసిన కేసులో షేక్‌ నుమాన్‌ నిందితుడని పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఉత్తర్వుల మేరకు అతడిపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించామని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసా క్రైం, జనవరి 23 : భైంసా అల్లర్ల ఘటనలో ఒకరిపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించామని పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. భైంసా అల్లర్లు, నిజామాబాద్‌ జిల్లా జానకంపేట వద్ద దళిత యువకుడిపై దాడి చేసిన కేసులో షేక్‌ నుమాన్‌ నిందితుడని పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఉత్తర్వుల మేరకు అతడిపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించామని తెలిపారు.


Updated Date - 2022-01-24T04:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising