రేషన్ బియ్యం పట్టివేత
ABN, First Publish Date - 2022-05-23T06:00:53+05:30
అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యా న్ని ఆదివారం దిలావర్పూర్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై గంగాధర్ తెలిపి న వివరాల ప్రకారం మండలంలోని సిర్గాపూర్ వద్ద 16వ జాతీయ రహదారి పై ఆదివారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా నిర్మల్ పట్టణం సో ఫీనగర్ నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్కు వెళ్తున్న డీసీఎం వ్యాన్ను తనిఖీ చ చేయగా, 49 క్వింటాళ్ల రేషన్ బియ్యం బయటపడ్డాయి. వెంటనే డ్రైవర్ ఉబెద్ బిన్ సయీద్ను అదుపులోకి తీసుకొని విచారించగా రేషన్ బియ్యాన్ని ధర్మాబాద్ తరలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని త దుపరి చర్యల కోసం తహసీల్దార్కు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
దిలావర్పూర్, మే 22: అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యా న్ని ఆదివారం దిలావర్పూర్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై గంగాధర్ తెలిపి న వివరాల ప్రకారం మండలంలోని సిర్గాపూర్ వద్ద 16వ జాతీయ రహదారి పై ఆదివారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా నిర్మల్ పట్టణం సో ఫీనగర్ నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్కు వెళ్తున్న డీసీఎం వ్యాన్ను తనిఖీ చ చేయగా, 49 క్వింటాళ్ల రేషన్ బియ్యం బయటపడ్డాయి. వెంటనే డ్రైవర్ ఉబెద్ బిన్ సయీద్ను అదుపులోకి తీసుకొని విచారించగా రేషన్ బియ్యాన్ని ధర్మాబాద్ తరలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని త దుపరి చర్యల కోసం తహసీల్దార్కు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
Updated Date - 2022-05-23T06:00:53+05:30 IST