ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడికి నిరసనగా బీజేపీ నాయకుల రాస్తారోకో

ABN, First Publish Date - 2022-05-20T04:44:34+05:30

పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాల మధ్య పెద్దవాగు వంతెన వద్ద నిరసనదీక్షకు బయలు దేరిన బీజేపీనాయకులపై దాడిచేసి వాహ నాల అద్దాలను ధ్వంసం చేసిన టీఆర్‌ఎస్‌ గుండాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం మండలకేంద్రంలో బీజేపీ నాయ కులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నక విజయ్‌ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టడానికి వెళ్తుంటే అనుమతి లేదన్న సాకుతో పోలీసులు పాల్వాయి హరిష్‌బాబును అరెస్టు చేయడం సరైందికాదన్నారు.

వాంకిడిలో రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంకిడి, మే 19: పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాల మధ్య పెద్దవాగు వంతెన వద్ద నిరసనదీక్షకు బయలు దేరిన బీజేపీనాయకులపై దాడిచేసి వాహ నాల అద్దాలను ధ్వంసం చేసిన టీఆర్‌ఎస్‌ గుండాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం మండలకేంద్రంలో బీజేపీ నాయ కులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నక విజయ్‌ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టడానికి వెళ్తుంటే అనుమతి లేదన్న సాకుతో పోలీసులు పాల్వాయి హరిష్‌బాబును అరెస్టు చేయడం సరైందికాదన్నారు. బీజేపీ నాయకుల వాహనాల అద్దాలను ధ్వంసం చేసిన టీఆర్‌ఎస్‌ గుండాలపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామగిరి శ్రావణ్‌, ఎస్టీ మోర్చా నాయకుడు ఆత్రంసాయినాథ్‌, కనకప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T04:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising