ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-06-30T03:42:14+05:30

పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐఎంఎల్‌ ఎండీ చాంద్‌పాషా అన్నారు. బుధవారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, స్వంత స్థలం ఉన్నవారికి ఇంటికి రూ.3లక్షలు ఇవ్వాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, పోశం, తిరుపతి, డి శ్రీనివాస్‌, చరణ్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐఎంఎల్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 29: పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐఎంఎల్‌ ఎండీ చాంద్‌పాషా అన్నారు. బుధవారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, స్వంత స్థలం ఉన్నవారికి ఇంటికి రూ.3లక్షలు ఇవ్వాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, పోశం, తిరుపతి, డి శ్రీనివాస్‌, చరణ్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T03:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising