ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయం చేయాలని పోడు రైతుల ధర్నా

ABN, First Publish Date - 2022-06-26T03:47:32+05:30

మండలం లోని డబ్బా గ్రామానికి చెందిన పోడు రైతులు తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట శనివా రం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ అధికారులు పోడుభూముల్లో సాగుచేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేధన వ్యక్తంచేశారు.

చింతలమానేపల్లిలో ధర్నా చేస్తున్న పోడు రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, జూన్‌ 25: మండలం లోని డబ్బా గ్రామానికి చెందిన పోడు రైతులు తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట శనివా రం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ అధికారులు పోడుభూముల్లో సాగుచేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేధన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే తమ కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంటుందని వాపోయారు. వివిధ డిమాం డ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌కు అందజేశారు. ఎంపీపీ నానయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులువెంకయ్య,రషీద్‌,రాజన్న పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T03:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising