ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-01-24T04:06:01+05:30

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథ మిక ఆరోగ్య కేంద్ర అధికారి శ్రీకాంత్‌ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో కరోనా పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్ల డించారు. ఆదివారం 50 మందికి రాపిడ్‌ టెస్టులు నిర్వహించగా రెం డు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రతిఒక్కరూ మా స్కులు ధరించాలని, తరచూ శానిటైజర్‌ ఉపయోగించాలని తెలిపా రు. కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్‌ శివకృష్ణ గౌడ్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్ష్మణచాంద, జనవరి 23: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథ మిక ఆరోగ్య కేంద్ర అధికారి శ్రీకాంత్‌ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో కరోనా పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్ల డించారు. ఆదివారం 50 మందికి రాపిడ్‌ టెస్టులు నిర్వహించగా రెం డు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రతిఒక్కరూ మా స్కులు ధరించాలని, తరచూ శానిటైజర్‌ ఉపయోగించాలని తెలిపా రు. కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్‌ శివకృష్ణ గౌడ్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-24T04:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising