ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు చైతన్యవంతులు కావాలి

ABN, First Publish Date - 2022-09-13T06:19:06+05:30

ప్రజలు చైతన్యవంతులు కావాలని, మంత్రాలకు భయపడవద్దని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జైనథ్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. పీహెచ్‌సీలో కోడిగుడ్లు, నిమ్మకాయలు ఆకతాయి పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో బాబన్న, డాక్టర్‌ అలైక్య, సూపర్‌వైజర్‌ వేణు, సిబ్బంది పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనథ్‌, సెప్టెంబరు 12: ప్రజలు చైతన్యవంతులు కావాలని, మంత్రాలకు భయపడవద్దని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జైనథ్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. పీహెచ్‌సీలో కోడిగుడ్లు, నిమ్మకాయలు ఆకతాయి పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో బాబన్న, డాక్టర్‌ అలైక్య, సూపర్‌వైజర్‌ వేణు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-09-13T06:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising