ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్‌లో కలుషిత నీరు కలకలం

ABN, First Publish Date - 2022-03-15T15:47:37+05:30

శ్రీరాంపూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో కలుషిత నీరు కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: శ్రీరాంపూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో కలుషిత నీరు కలకలం రేపుతోంది. కలుషిత నీరు తాగడంతో 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా మురికినీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. అవే నీటిని సేవించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 

Updated Date - 2022-03-15T15:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising