ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN, First Publish Date - 2022-10-02T04:05:30+05:30

గిరిజనులకు, ఆదివాసులకు దసరా కానుకగా పదిశాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ శనివారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి క్షీరాభిషేకం చేశారు. గిరిజనుల చిరకాల కోరిక తీర్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 1: గిరిజనులకు, ఆదివాసులకు దసరా కానుకగా పదిశాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ శనివారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి క్షీరాభిషేకం చేశారు. గిరిజనుల చిరకాల కోరిక తీర్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

జైనూరు: మండలంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనకయాదవ్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటా నికి క్షీరాభిషేకం నిర్వహించారు. వైస్‌ఎంపీపీ లక్ష్మణ్‌, అంబాజీ, ఆనంద్‌రావు, దేవు, రాంజీ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T04:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising