ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయ సంకల్ప సభ పోస్టర్ల ఆవిష్కరణ

ABN, First Publish Date - 2022-07-03T04:01:01+05:30

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుం దని జమ్ము కాశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్‌గుప్తా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్‌లో నిర్వహించే విజయ సంకల్ప సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింద న్నారు.

విజయసంకల్ప సభ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కవిందర్‌గుప్త
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, జూలై 2: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుం దని జమ్ము కాశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్‌గుప్తా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్‌లో నిర్వహించే విజయ సంకల్ప సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింద న్నారు. ఈ నెల  3న హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్రమోదీ నాయ కత్వంలో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్నారాజ సిసోడియా, రమేష్‌, హేమాజి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-07-03T04:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising