ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు సన్మానం

ABN, First Publish Date - 2022-01-17T03:53:06+05:30

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఎంపికై జగిత్యాల లోని మున్సిఫ్‌ కోర్టులో నియమితులైన హాజీపూర్‌ మండల కేంద్రానికి చెందిన బొల్లం రాజేష్‌ను ఆదివారం జిల్లా మాల మహానాడు సంఘం నాయకులు ఘనం గా సన్మానించారు.

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌ను సన్మానిస్తున్న మాలమహానాడు నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హాజీపూర్‌, జనవరి 16: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఎంపికై జగిత్యాల లోని మున్సిఫ్‌ కోర్టులో నియమితులైన  హాజీపూర్‌ మండల కేంద్రానికి చెందిన బొల్లం రాజేష్‌ను ఆదివారం జిల్లా మాల మహానాడు సంఘం నాయకులు ఘనం గా సన్మానించారు. నాయకులు మాట్లాడు తూ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాజేష్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఎంపిక కావడం ఆనందంగా ఉందని తెలి పారు. మరెన్నో ఉన్నత పదవులు అలం కరించాలని కోరారు. జడ్పీటీసీ శిల్పశ్రీని వాసరావు, ఎంపీటీసీ సోగాల సుజాత కిష్టయ్య, మాలమహానాడు నాయకులు పుట్ట మధుకర్‌, సుధాకర్‌, లింగయ్య, రాజ య్య, దుర్గయ్య, మాజీ జడ్పీటీసీ వినయ్‌ ప్రకాష్‌రావు, సర్పంచు  రాజేశ్వరిధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-17T03:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising