ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్వీకరించిన ఎస్పీ

ABN, First Publish Date - 2022-08-20T03:51:03+05:30

ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌ స్వీకరించిన ఆదిలా బాద్‌ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మొక్కలునాటి, ఆసిఫా బాద్‌ జిల్లాఎస్పీతోపాటు మరో ఇద్దరు అధికారులకు చాలెంజ్‌ ఇచ్చారు.

మొక్క నాటుతున్న ఎస్పీ సురేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, ఆగస్టు 19: ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌ స్వీకరించిన ఆదిలా బాద్‌ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మొక్కలునాటి, ఆసిఫా బాద్‌ జిల్లాఎస్పీతోపాటు మరో ఇద్దరు అధికారులకు చాలెంజ్‌ ఇచ్చారు. దీంతో చాలెంజ్‌ స్వీకరించిన ఎస్పీ సురేష్‌కుమార్‌ శుక్రవారం నిర్మాణంలో ఉన్న నూతన జిల్లాపోలీసు కార్యాలయంలో మొక్కలు నాటారు. జిల్లాలో ఇప్పటివరకు 3000పైగామొక్కలు నాటామని ఎస్పీ పేర్కొన్నారు. ఈచాలెంజ్‌లో భాగంగా ఆసిఫా బాద్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డికి గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో మొక్కలునాటి భాగస్వాములు కావాలని చాలెంజ్‌ చేశారు. ఏఎస్పీలు అచ్చేశ్వర్‌రావు,  భీంరావు, డీఎస్పీ శ్రీనివాస్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T03:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising