ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలి

ABN, First Publish Date - 2022-01-23T03:36:32+05:30

మండలంలోని చిన్న తిమ్మాపూర్‌ పంచాయతీలోని తంగళ్లపల్లిలో ఉన్న 600 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని తంగళ్లపెల్లి రైతులు శనివారం సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కలిసి వినతి పత్రం అందించారు. 1 నుంచి 50 సర్వే నెం బరులో 300 ఎకరాలు పట్టాభూమి, 300 ఎకరాలు లావాణీ పట్టా భూమి ఉందన్నారు.

ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు వినతి పత్రం ఇస్తున్న తంగళ్లపెల్లి రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమిని, జనవరి 22 : మండలంలోని చిన్న తిమ్మాపూర్‌ పంచాయతీలోని తంగళ్లపల్లిలో ఉన్న 600 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని తంగళ్లపెల్లి రైతులు శనివారం సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కలిసి వినతి పత్రం అందించారు. 1 నుంచి 50 సర్వే నెం బరులో 300 ఎకరాలు పట్టాభూమి, 300 ఎకరాలు లావాణీ పట్టా భూమి ఉందన్నారు. మొత్తం 600 ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం పాసు పుస్తకాలు అందించలేదని ధరణి పోర్టల్‌లో డిస్పూట్‌ ల్యాండ్‌గా చూపిస్తుందన్నారు. ఈ విషయంపై సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.  పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయా లని కోరారు. రైతులు ఇందూరి భూమయ్య, అన్నం శ్రీనివాస్‌, బాలేష్‌, సందీప్‌, కిషన్‌, గుండ య్య, రాజయ్య, మదుకర్‌  పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-23T03:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising