ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను దగా చేస్తున్న ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2022-08-18T04:14:09+05:30

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలు మోసపూరిత మాట లతో ప్రజలను దగా చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కళవేణి శంకర్‌ ఆరోపిం చారు.

సమావేశంలో మాట్లాడుతున్న కళవేణి శంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 17: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలు మోసపూరిత మాట లతో ప్రజలను దగా చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కళవేణి శంకర్‌ ఆరోపిం చారు. బుధవారం ఆసిఫాబాద్‌ పట్టణంలో సీపీఐ జిల్లా తృతీయ మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెండాను ఎగురవేసి అనంతరం మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో ఆర్టీసీ, కరెంటు, రైలుచార్జీలతో పాటు నిత్యావసర వస్తువులైన గ్యాస్‌, నూనె, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపిం చారు. నాయకులు సత్యనారాయణ, తిరుపతి, గోపి నాథ్‌, గణేష్‌, ఉపేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T04:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising