ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిశుమందిర్‌లో జ్ఞాన విజ్ఞాన మేళా

ABN, First Publish Date - 2022-09-18T04:51:01+05:30

జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ ఉన్నత పాఠశాలలో మంచిర్యాల విభాగ్‌ జ్ఞాన విజ్ఞాన మేళాను నిర్వహించారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఈవో అశోక్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెబరు 17: జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ ఉన్నత పాఠశాలలో మంచిర్యాల విభాగ్‌ జ్ఞాన విజ్ఞాన మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో అశోక్‌ పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప శాస్త్రవేతలుగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకా ల ప్రయోగాలను తిలకించారు.  కార్యక్రమంలో డాక్టర్‌ అనిత, డాక్టర్‌ విష్ణువర్ధన్‌, సత్యనారాయణ, వెంకన్న, రమణారెడ్డి, వేణుగోపాల్‌, శంకర్‌, ఎస్సైలు రమేష్‌, గంగాన్న, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, విజయ్‌, ప్రబోద్‌కుమార్‌, జి.శ్రీనివాస్‌, రామకృష్ణ, మహేష్‌కుమార్‌, లక్ష్మణ్‌, సదాశివ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-18T04:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising