ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర యోధులను స్మరించుకోవాలి : ఎస్పీ

ABN, First Publish Date - 2022-08-16T07:39:41+05:30

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన యోధులను స్మరించుకోవాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

ప్రసంగిస్తున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌్‌ కల్చరల్‌, ఆగస్టు 15 : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన యోధులను స్మరించుకోవాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సాయుధదళ కార్యాలయంలో నిర్వహించిన వజ్రోత్సవాల్లో పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సాయుధ బలగాలు గౌరవ వంద నాన్ని స్వీకరించారు. దేశానికి అంకితం కావడంలోనే మనిషికి సార్థకత ఉందన్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. డీఎస్పీ జీవన్‌ రెడ్డి, సీఐలు రమేష్‌, శ్రీనివాస్‌, వెంకటేష్‌, రామ్‌ నర్సింహరెడ్డి, తదితర సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T07:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising